అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Railway Police Nizamabad | రైళ్లలో పోగొట్టుకున్న ఫోన్లను ట్రేస్ చేసి బాధితులకు తిరిగి అప్పజెప్పినట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి(Railway SI Sai Reddy) తెలిపారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్లోని పోలీస్ కార్యాలయం(Police Office)లో బాధితులకు శుక్రవారం ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైళ్లలో ప్రయాణికులు ఫోన్లు పోగొట్టుకుంటే వెంటనే తమకు సమాచారం అందించాలని సూచించారు.