Homeక్రైంRajendra nagar | ఎమ్మెల్యేను బ్లాక్ మెయిల్ చేసిన రిపోర్టర్​

Rajendra nagar | ఎమ్మెల్యేను బ్లాక్ మెయిల్ చేసిన రిపోర్టర్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Rajendra nagar | కామారెడ్డి kamareddy జిల్లాలోని ఓ ఎమ్మెల్యేను MLA బ్లాక్​ మెయిల్ blackmail ​ చేసిన రిపోర్టర్ reporter​ను పోలీసులు అరెస్ట్​ చేశారు. సదరు రిపోర్టర్​ ఎమ్మెల్యేను కలిసి కొన్ని వీడియోలు ఉన్నాయని చెప్పి, డబ్బులు డిమాండ్​ చేసినట్లు సమాచారం. రూ.ఐదు కోట్లు  ఇవ్వకపోతే వాటిని బయట పెడతానని శ్యామ్​ అనే రిపోర్టర్​ బ్లాక్​ మెయిల్​ చేశాడు. శ్యామ్​ ఎమ్మెల్సీ తీన్మార్​ మల్లన్న MLC Tenmaar Mallanna దగ్గర రిపోర్టర్​గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఎమ్మెల్యే రాజేంద్రనగర్ rajendra nagar​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేయడంతో సదరు రిపోర్టర్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఉప్పర్​పల్లి upparpalli మెట్రోపాలిటన్ కోర్టులోని జడ్జి ఎదుట ప్రవేశ పెట్టారు.