ePaper
More
    Homeభక్తిTirumala | రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు

    Tirumala | రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Tirumala | తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి భక్తులు తిరుమలకు వస్తారు. ఇతర దేశాల నుంచి వచ్చి కూడా స్వామి దర్శనం చేసుకొని తరిస్తారు. ఈ క్రమంలో ఈ నెల 14న రికార్డు స్థాయిలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా శనివారం 91,720 మంది యాత్రికులు తిరుమల దర్శనం చేసుకోవడం గమనార్హం. వేసవి సెలవుల రద్దీతో పాటు శనివారం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. రద్దీకి అనుగుణంగా టీటీడీ (TTD) అధికారులు ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...