IPL 2025 | రెండో వికెట్​ కోల్పోయిన ఆర్సీబీ
IPL 2025 | రెండో వికెట్​ కోల్పోయిన ఆర్సీబీ

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : IPL 2025 | ఐపీఎల్​ ఫైనల్​లో టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన ఆర్సీబీ రెండో వికెట్​ కోల్పోయింది. రెండో ఓవర్​లోనే ఫిలిప్​ సాల్ట్​ 16 అవుట్​ కాగా.. చాహల్​ బౌలింగ్​లో మయాంక్​ అగర్వాల్​ 24 క్యాచ్​ అవుట్​గా వెను తిరిగాడు. 56 పరుగుల వద్ద బెంగళూరు రెండో వికెట్​ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ, కెప్టెన్​ రజత్​ పాటిదార్​ ఉన్నారు.