More
    Homeజిల్లాలుకామారెడ్డిPension scheme | కొత్త పింఛన్ల కోసం రాస్తారోకో

    Pension scheme | కొత్త పింఛన్ల కోసం రాస్తారోకో

    Published on

    అక్షరటుడే, కోటగిరి:Pension scheme | కొత్త పింఛన్లు (New Pensions) మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ లబ్ధిదారులు రోడ్డెక్కారు. పోతంగల్ మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం రాస్తారోకో(Rastharoko) నిర్వహించారు.

    అనంతరం తహశీల్దార్​ కార్యాలయ సిబ్బంది(Tahsildar Office Staff)కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కల్లూరి హన్మాండ్లు (బజరంగ్) మాట్లాడుతూ.. కొత్త పింఛన్లు మంజూరు కాకపోవడంతో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితరులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మక్కయ్య, శంకర్, అశోక్, హన్మాండ్లు, వెంకట్ రావు, లక్ష్మణ్, శంకర్, తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Special Intensive Revision | స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ పక్కాగా చేపట్టాలి

    అక్షరటుడే, ఇందూరు: Special Intensive Revision | రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను పకడ్బందీగా...

    Telangana University | తక్షణమే ఫీజ్​ రీయింబర్స్​మెంట్​, స్కాలర్​షిప్​లు అందజేయాలి

    అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | పెండింగ్​లో ఉన్న రీయింబర్స్​మెంట్​, స్కాలర్​షిప్​లను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ తెలంగాణ...

    Minister Seethakka | గిరిజనుల ఆచారాల మేరకు గుడి నిర్మాణం.. యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామన్న మంత్రి సీతక్క

    అక్షర టుడే, వెబ్‌డెస్క్: Minister Seethakka | సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల ఆచారాలు దెబ్బ తినకుండా మేడారంలోని...