HomeతెలంగాణRajiv Jyoti Sadbhavana Yatra | జిల్లాకు చేరుకున్న రాజీవ్ జ్యోతి సద్భావన యాత్ర

Rajiv Jyoti Sadbhavana Yatra | జిల్లాకు చేరుకున్న రాజీవ్ జ్యోతి సద్భావన యాత్ర

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Rajiv Jyoti Sadbhavana Yatra | రాజీవ్ జ్యోతి సద్భావన యాత్ర గురువారం సాయంత్రం జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా సద్భావన యాత్రకు కాంగ్రెస్ భవన్​ (Congress Bhavan)లో పీసీసీ ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్ (Ram Bhupal), క్రమశిక్షణ కమిటీ మెంబర్ రామకృష్ణ స్వాగతం పలికి రాజీవ్ గాంధీకి (Rajiv Gandhi) ఘన నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో మాజీ వక్ఫ్ బోర్డు(Waqf Board) ఛైర్మన్ జావీద్ అక్రమ్, నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి, మహిళా కాంగ్రెస్ నాయకులు పోల ఉష, గాజుల సుజాత, మలైకా బేగం, ఎన్​ఎస్​యూఐ నాయకులు సాయి కిరణ్, శివ, అపర్ణ, మహమ్మద్ అసద్, పుప్పాల విజయ, ఉల్లెంగ నాగరాజు,ముశ్షు పటేల్ తదితరులు పాల్గొన్నారు.