ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Nanded - Tirupati Train | నాందేడ్ ​– తిరుపతి రైలుకు ఆర్మూర్​లో హాల్టింగ్​ కల్పించాలని...

    Nanded – Tirupati Train | నాందేడ్ ​– తిరుపతి రైలుకు ఆర్మూర్​లో హాల్టింగ్​ కల్పించాలని రేపు రైల్​రోకో

    Published on

    అక్షరటుడు, వెబ్​డెస్క్ : Nanded – Tirupati Train | నాందేడ్​ – తిరుపతి మధ్య నడుస్తున్న రైలుకు ఆర్మూర్ (Armoor)​లో హాల్టింగ్​ సదుపాయం కల్పించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఆర్మూర్​ చుట్టు పక్కల ప్రాంతాల నుంచి నిత్యం ఎంతోమంది తిరుపతి (Tirupati) క్షేత్రానికి వెళ్తుంటారు. అయితే ప్రస్తుతం నేరుగా ఆర్మూర్​ నుంచి రైలు సౌకర్యం లేకపోవడంతో వీరు నిజామాబాద్ (Nizamabad)​ వెళ్లి ట్రైన్​ ఎక్కుతున్నారు.

    ఆర్మూర్​లో రైల్వే స్టేషన్​ ఉండడంతో నాందేడ్​–తిరుపతి రైలుకు హాల్టింగ్​ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. నాందేడ్​–తిరుపతి రైలు (07015) వారానికి ఒక రోజు మాత్రమే నడుస్తుంది. ఆ రైలును ఆర్మూరు మీదుగా నడిపించి హాల్టింగ్​ సౌకర్యం కల్పించాలని పట్టణవాసులు కోరుతున్నారు. ఈ మేరకు ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ రైలుకు ఆర్మూర్​లో హాల్టింగ్​ కల్పించాలని శనివారం సాయంత్రం ఆరు గంటలకు రైలు రోకో (Rail Rokho) నిర్వహించనున్నారు. ఆర్మూర్​ డివిజన్​లోని ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలని నాయకులు కోరారు. కాగా.. ప్రస్తుతం ఈ రైలు ఉమ్మడి జిల్లాలోని నిజామాబాద్​, కామారెడ్డి స్టేషన్​లలో ఆగుతుంది.

    Latest articles

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    Meenakshi natarajan | బీసీల తలరాత మార్చనున్న 42 శాతం రిజర్వేషన్లు : మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్...

    More like this

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...