ePaper
More
    HomeజాతీయంPM modi | పీవోకేపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు..

    PM modi | పీవోకేపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: PM modi | పీవోకేపై ప్రధాని మోదీ (prime minister modi) సంచలన వ్యాఖ్యలు చేశారు.

    పీవోకును భారత్​కు అప్పగించడం తప్ప.. పాకిస్తాన్​కు (pakistan) గత్యంతరం లేదన్నారు. కశ్మీర్​ విషయంలో ఇంతకు మించి మాట్లాడేదేమీ లేదన్నారు. ఉగ్రవాదులను (terrorist) అప్పగించే వాళ్లు మాట్లాడితేనే మేం మాట్లాడతామని స్పష్టం చేశారు. మాకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని పేర్కొన్నారు. పీవోకేను అప్పగించడం, ఉగ్రవాదులను సరెండర్​ చేయడంపైనే చర్చలు ఉంటాయన్నారు. పాక్​ దాడులకు గట్టి బదులివ్వాలని సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. పాక్​ ఒక్క తూటా కాలిస్తే.. క్షిపణితో దాడి చేయాలన్నారు. ఆపరేషన్​ సిందూర్​ (operation sindoor) ఇంకా ముగియలేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో త్రివిధ దళాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...