ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​PDSU | పీడీఎస్​యూ నాయకుల ముందస్తు అరెస్ట్

    PDSU | పీడీఎస్​యూ నాయకుల ముందస్తు అరెస్ట్

    Published on

    అక్షరటుడే, డిచ్​పల్లి: PDSU | జిల్లాలో గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ(Governor Jishnu Dev Verma) పర్యటన సందర్భంగా పీడీఎస్​యూ నాయకులను ముందస్తు అరెస్ట్​ చేశారు. నగరంలోని పీడీఎస్​యూ కార్యాలయం వద్ద బుధవారం ఉదయం వారిని అరెస్ట్​ చేసి నాలుగో టౌన్​కు తరలించారు. ఈ సందర్భంగా పీడీఎస్​యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్​, జిల్లా నాయకులు నిఖిల్​ మాట్లాడుతూ.. తెలంగాణ యూనివర్సిటీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

    PDSU | వర్సిటీలో సమస్యలెన్నో..

    తెయూ (Telangana University) ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్నాతకోత్సవానికి (Graduation ceremony) యూనివర్సిటీ విద్యార్థులను పిలవకపోవడం విచారకరమని వారన్నారు. ముఖ్యంగా యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలను వివరించేందుకు గవర్నర్​ను విన్నవించాలని భావించామన్నారు. తెయూలో ఇంజినీరింగ్ కోర్సులను తీసుకురావాలని, బాలికల హాస్టల్ నిర్మాణం, మౌలిక సదుపాయాలు కల్పించాలని వారు కోరారు. నూతన యూజీసీ(UGC) ముసాయిదాను వెనక్కి తీసుకోవాలని నాయకులు డిమాండ్​ చేశారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...