ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిMLA Madan Mohan Rao |శివనామస్మరణతో ప్రశాంతత

    MLA Madan Mohan Rao |శివనామస్మరణతో ప్రశాంతత

    Published on

    అక్షరటుడే, గాంధారి: MLA Madan Mohan Rao | శివనామస్మరణతో మనిషికి ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే మదన్​ మోహన్​ రావు(MLA Madan Mohan Rao) అన్నారు. గాంధారి మండల కేంద్రంలో నారాయణ గిరి వద్ద మార్కండేయుని ఆలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యువత ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని సూచించారు. ఆలయంలో మాధవానంద సరస్వతి (Madhavananda Saraswati) చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమంలో భక్తులు, పద్మశాలి కులస్తులు, తదితరులు పాల్గొన్నారు.

    ఆలయాన్ని సందర్శిస్తున్న మాదవానంద సరస్వతి

    More like this

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...