ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Congress Nizamabad | పీసీసీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు​ రామకృష్ణకు సన్మానం

    Congress Nizamabad | పీసీసీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు​ రామకృష్ణకు సన్మానం

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Congress Nizamabad | పీసీసీ క్రమ శిక్షణ కమిటీ మెంబర్​గా (PCC Disciplinary Committee) సీనియర్​ నాయకుడు రామకృష్ణను (Ramakrishna) ఇటీవల నియమించారు. ఈ సందర్భంగా నగరంలోని కాంగ్రెస్​ భవన్​లో బుధవారం రామకృష్ణను ఘనంగా సన్మానించారు. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్​ అధిష్టానం తనను గుర్తించి క్రమశిక్షణ కమిటీ సభ్యుడిగా అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. పార్టీ ఇచ్చిన ఈ పదవికి పూర్తి న్యాయం చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్​టీయూసీ నాయకుడు నాగరాజు, హరిబాబు, రాజేంద్రప్రసాద్​, బంటు బలరాం, నరేందర్​ తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    Rural MLA Bhupathi Reddy | కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక ఎంతో ప్రగతి సాధించాం..

    అక్షరటుడే, ఆర్మూర్: Rural MLA Bhupathi Reddy | రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎంతో ప్రగతి...

    Minister Seethakka | కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం..

    అక్షరటుడే, బాన్సువాడ: Minister Seethakka | కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్​ఛార్జి...

    Chevella | బర్త్​ డే పార్టీలో డ్రగ్స్​.. ఆరుగురు ఐటీ ఉద్యోగుల అరెస్ట్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chevella | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో డ్రగ్స్​ వినియోగం పెరిగిపోతుంది. పార్టీలు, పబ్​లు అంటూ...

    GP Secretaries | 15 మంది పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్‌.. 47 మంది ఎంపీవోలకు నోటీసులు.. ఎందుకో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : GP Secretaries | ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 15 మంది పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్​ చేసింది....

    More like this

    Rural MLA Bhupathi Reddy | కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక ఎంతో ప్రగతి సాధించాం..

    అక్షరటుడే, ఆర్మూర్: Rural MLA Bhupathi Reddy | రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎంతో ప్రగతి...

    Minister Seethakka | కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం..

    అక్షరటుడే, బాన్సువాడ: Minister Seethakka | కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్​ఛార్జి...

    Chevella | బర్త్​ డే పార్టీలో డ్రగ్స్​.. ఆరుగురు ఐటీ ఉద్యోగుల అరెస్ట్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chevella | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో డ్రగ్స్​ వినియోగం పెరిగిపోతుంది. పార్టీలు, పబ్​లు అంటూ...