అక్షరటుడే, వెబ్డెస్క్: Jagdeep Dhankhar | దేశంలో పార్లమెంటే సుప్రీం అని, దానికి మించిన అధికారాలు ఎవరికీ లేవని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ Vice President Jagdeep Dhankhar స్పష్టం చేశారు. ప్రజల ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధులు అంతిమ యజమానులు ultimate owners అని తేల్చి చెప్పారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో Delhi University జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధన్ఖడ్ న్యాయవ్యవస్థపై పరోక్షంగా విమర్శళు చేశారు.
బిల్లుల ఆమోదంపై రాష్ట్రపతి, గవర్నర్లకు Governors సుప్రీంకోర్టు Supreme Court గడువు విధించడంపై ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ Vice President Jagdeep Dhankhar ఇటీవల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు Supreme Court పరిధి దాటి వ్యవహరించిందని, రాజ్యాంగ రక్షకుడైన రాష్ట్రపతికి president of india ఆదేశాలు జారీ చేయలేరని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు Supreme Court వ్యవహారాల శైలిపై ఇటీవల విమర్శలు ఎక్కుపెట్టిన ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ Jagdeep Dhankhar మంగళవారం మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు.
Jagdeep Dhankhar | అసలైన యజమానులు ప్రజాప్రతినిధులే..
ప్రజల ద్వారా ఎన్నికైన ప్రతినిధులు రాజ్యాంగ కంటెంట్ “అంతిమ యజమానులు” అని, పార్లమెంటుపై Parliament మిగతా వారికి అధికారం లేదని ఉప రాష్ట్రపతి Vice President అన్నారు. “ఎన్నికల ద్వారా ప్రజా ప్రతినిధులు జవాబుదారీగా ఉంటారు. అత్యవసర పరిస్థితిని విధించిన ప్రధానమంత్రిని Prime Minister జవాబుదారీగా ఉంచారు. ప్రజల కోసం అది ఎన్నికైన ప్రతినిధుల రక్షణకు ప్రజాస్వామ్యం Democracy ఒక భాండాగారం. అది ఎన్నికైన ప్రతినిధులదే” అని ధన్ఖడ్ అన్నారు. “రాజ్యాంగ కంటెంట్ ఏమిటో నిర్ణయించడానికి ఎన్నికైన ప్రతినిధులే అంతిమ యజమానులు. పార్లమెంటుపై Parliament ఏ అధికారం ఉందో రాజ్యాంగంలో Constitution కొలమానం లేదు. పార్లమెంటు సుప్రీం. దేశంలోని ప్రతి వ్యక్తిలాగే ఇది సుప్రీం“ suprem అని వ్యాఖ్యానించారు.
Jagdeep Dhankhar | పరస్పర తీర్పులపై..
సుప్రీంకోర్టు Supreme Court ఇచ్చిన పరస్పర విరుద్ధమైన తీర్పులను judgments ఈ సందర్భంగా ధన్ఖడ్ Dhankhar ఉదాహరణగా వివరించారు. “సుప్రీంకోర్టు Supreme Court ఒక సందర్భంలో ప్రవేశిక రాజ్యాంగంలో భాగం కాదని (గోరక్నాథ్ కేసు) (Goraknath case) చెబుతుంది. అదే మరో సందర్భంలో అది రాజ్యాంగంలో భాగం అని చెబుతుంది (కేశవానంద్ భారతి)” (Kesavanand Bharati) అని ధన్అఖడ్ ఎత్తి చూపారు. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ Indira Gandhi విధించిన అత్యవసర పరిస్థితి సమయంలో ప్రాథమిక హక్కులు ఎలా నిలిపివేయబడ్డాయో, ప్రాథమిక హక్కులను నిలిపివేయడానికి అనుకూలంగా సుప్రీంకోర్టు ఎలా తీర్పు ఇచ్చిందో కూడా ఉప రాష్ట్రపతి Vice President గుర్తు చేశారు. “1977లో అత్యవసర పరిస్థితి విధించిన ప్రధానమంత్రిని జవాబుదారీగా ఉంచారు. కాబట్టి దాని గురించి ఎటువంటి సందేహం లేదు – రాజ్యాంగం ప్రజల కోసం, దానిని పరిరక్షించే భాండాగారం ఎన్నికైన ప్రతినిధులే. రాజ్యాంగంలో Constitution ఏముండాలనేది నిర్ణయించేది వారే. దేశంలో పార్లమెంటే Parliament అత్యున్నతమైనది. ఆ పరిస్థితి దృష్ట్యా, దేశంలోని ప్రతి వ్యక్తిలాగే ఇది కూడా అత్యున్నతమైనది” అని ఆయన అన్నారు.