ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిLingampet | మోదీ పాలనపై కరపత్రాల ఆవిష్కరణ

    Lingampet | మోదీ పాలనపై కరపత్రాల ఆవిష్కరణ

    Published on

    అక్షరటుడే, లింగంపేట: Lingampet | మండల కేంద్రంలో మంగళవారం పదకొండేళ్ల మోదీ పాలనపై (PM Modi) బీజేపీ నాయకులు కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ మండలాధ్యక్షుడు బొల్లారం క్రాంతి కుమార్ మాట్లాడుతూ.. దేశంలో సుస్థిర పాలన కేవలం బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాలను ప్రతి బీజేపీ కార్యకర్త గ్రామగ్రామాన ప్రచారం చేయాలని సూచించారు. కార్యక్రమంలో రాంచందర్, నవీన్ కుమార్, సుభాష్, ఉదేశ్, శివయ్య, శ్రీకాంత్, రజనీకుమార్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...