ePaper
More
    HomeతెలంగాణPothangal Mandal | సీఎం రేవంత్ చిత్రపటానికి క్షీరాభిషేకం

    Pothangal Mandal | సీఎం రేవంత్ చిత్రపటానికి క్షీరాభిషేకం

    Published on

    అక్షరటుడే, కోటగిరి : Pothangal Mandal | పోతంగల్ మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy), ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్ చిత్రపటాలకు గురువారం క్షీరాభిషేకం చేశారు.

    ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. మండలంలోని పీఎస్ఆర్ నగర్ గ్రామంలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ (Young India Integrated Residential School) మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. స్కూల్ మంజూరు చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో, ఏఎంసీ చైర్మన్ గాయక్వాడ్ హన్మంత్, మండల అధ్యక్షుడు పుప్పాల శంకర్, కామారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మధుసూదన్, యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి అభిషేక్, ఉమ్మడి మండలాల యూత్ అధ్యక్షులు చాంద్ పాషా, గంధపు పవన్, కేశ వీరేశం, విఠల్, మాణిక్ అప్ప, మన్సూర్, జుమ్మా ఖాన్,సజ్జత్, రాజు, నబి, దత్తు, దిగంబర్, సంధాని, తదితరులు పాల్గొన్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...