More
    Homeజిల్లాలునిజామాబాద్​Padmashali Sangham | రసవత్తరంగా పద్మశాలి వసతిగృహం ఎన్నికలు

    Padmashali Sangham | రసవత్తరంగా పద్మశాలి వసతిగృహం ఎన్నికలు

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Padmashali Sangham | నగరంలోని పద్మశాలి విద్యార్థి వసతిగృహం ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి. నగరంలోని పద్మశాలి హైస్కూల్(Padmasali High School)​లో ఆదివారం ఉదయం నుంచి పోలింగ్ ప్రారంభమైంది.

    ఈ ఎన్నికల్లో శంఖం గుర్తు నుంచి అధ్యక్షుడిగా ఎస్సార్ సత్యపాల్, సూర్యుడు గుర్తు నుంచి దికొండ యాదగిరి, ఏనుగు గుర్తు నుంచి కొండి రమేష్​లు బరిలో నిలిచారు.ప్రధాన కార్యదర్శి అభ్యర్థులుగా శంఖం గుర్తు నుంచి క్యాతం జగన్మోహన్ సూర్యుడు గుర్తు నుంచి వెంకట నర్సయ్య, ఏనుగు గుర్తు నుంచి భీమర్తి రవిలు ఎన్నికల బరిలో నిలిచారు.పద్మశాలి వసతి గృహానికి(Padmasali Student Hostel) మొత్తం 894 సభ్యులు సభ్యత్వం తీసుకున్నారు. ఇందులో మధ్యాహ్నం రెండు గంటల వరకు 75 శాతం పోలింగ్(Polling) నమోదైంది. ఇందులో రెండు ఓట్లు ఛాలెంజ్ ఓట్లు నమోదు అయినట్లు ఎన్నికల అధికారి యాదగిరి(Election Officer Yadagiri) పేర్కొన్నారు.

    More like this

    Eagle Team | ఈగల్​ టీమ్​ దూకుడు.. రాష్ట్రవ్యాప్తంగా దాడులు.. భారీగా గంజాయి​ స్వాధీనం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Eagle Team | డ్రగ్స్​ దందా నిర్మూలనే లక్ష్యంగా ఈగల్​ టీమ్​ చర్యలు చేపడుతోంది....

    GST Reforms | జీఎస్టీ రిఫార్మ్స్‌ ఎఫెక్ట్‌..! ఏ టూవీలర్‌ రేటు ఎంత తగ్గిందంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : GST Reforms | కేంద్ర ప్రభుత్వం(Central Government) ఇటీవల తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణలతో వాహనాల...

    Airfloa Rail Technology | లిస్టింగ్‌ రోజే పెట్టుబడి డబుల్‌ అవ్వనుందా?.. ఆసక్తి రేపుతున్న ఎస్‌ఎంఈ ఐపీవో

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Airfloa Rail Technology | స్టాక్‌ మార్కెట్‌లో ఐపీవో(IPO)ల సందడి కొనసాగుతోంది. ఓ ఎస్‌ఎంఈ(SME)...