ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad | పద్మశాలి సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకారం

    Nizamabad | పద్మశాలి సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకారం

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad | నిజామాబాద్ (Nizamabad) నగర పద్మశాలి సంఘం (Padmashali Sangham) నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకరం ఆదివారం బీఎల్‌ఎన్ గార్డెన్‌ (BLN Garden)లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షుడు మహేశ్​ కుమార్​ గౌడ్​, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీ, ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఈరవత్రి అనిల్, ఎమ్మెల్యేలు ధనపాల్ సూర్యనారాయణ, పైడి రాకేష్ రెడ్డి, భూపతి రెడ్డి, ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్​, నుడా ఛైర్మన్ కేశ వేణు హాజరయ్యారు. వారి సమక్షంలో నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు.

    అధ్యక్షుడిగా పెంట దత్తాద్రి, ప్రధాన కార్యదర్శి చౌటి భూమేశ్వర్, కోశాధికారిగా మోర సాయిలు ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా మహేశ్​ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఏ రంగంలోనైనా సమగ్ర అభివృద్ధి సాధించాలంటే రాజకీయ ప్రాతినిధ్యం అత్యంత కీలకమన్నారు. పద్మశాలీలు రాజకీయంగా బలోపేతం కావాలని సూచించారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...