ePaper
More
    HomeతెలంగాణPadmashali Sangham Nizamabad | పద్మశాలి సంఘం ఎన్నికలకు నామినేషన్​ దాఖలు

    Padmashali Sangham Nizamabad | పద్మశాలి సంఘం ఎన్నికలకు నామినేషన్​ దాఖలు

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Padmashali Sangham Nizamabad | పట్టణ పద్మశాలి సంఘం ఎన్నికలు ఈనెల 25న జరుగనున్నాయి. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్​ బాపూజీ(Konda Laxman Bapuji) అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ప్యానెల్​ సభ్యులు నామినేషన్లు(Nominations) దాఖలు చేశారు. ప్యానెల్​లో అధ్యక్షుడిగా పెంటం దత్తాద్రి(Pentam Dattadri) పోటీ చేయనున్నారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా చోటి భూమేష్, ఉపాధ్యక్షులుగా భీమర్తి రవి, కన్నా దుబ్బ రాజం, బాగుల శ్రీనివాస్, సహాయ కార్యదర్శులుగా బీజీ ప్రసాద్, భూస రవి, ఎనుగందుల సుభాష్, కోశాధికారిగా మోర సాయిలు, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా కస్తూరి గంగరాజు, ప్రచార కార్యదర్శిగా బూస శ్రీనివాస్​లు మార్కండేయ మందిరంలో నామినేషన్లు దాఖలు చేశారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం జిల్లా నాయకులు ఎస్సార్ సత్యపాల్, అమృతాపురం గంగాధర్, బిల్ల మహేష్, మదన్​ మోహన్​, సిలివేరి గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల అధికారిగా అడ్వకేట్ గంగా ప్రసాద్ ను నియమించారు. నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం నుంచి ఆదివారం వరకు జరుగనుంది.

    More like this

    September 12 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 12 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగంతేదీ (DATE) – సెప్టెంబరు 12,​ 2025 పంచాంగంశ్రీ విశ్వావసు...

    festivals Special trains | పండుగల వేళ ప్రత్యేక రైళ్లు.. అందుబాటులోకి మరో కొత్త రాజధాని ఎక్స్‌ప్రెస్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: festivals Special trains : దసరా Dussehra, దీపావళి Diwali పండుగల సందర్భంగా భారతీయ రైల్వే...

    RBI land transaction | వామ్మో.. ఎకరం ధర ఏకంగా రూ.800 కోట్లు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RBI land transaction | రిజర్వు బ్యాంకు(ఆర్​బీఐ)ను భారత్​ కేంద్ర బ్యాంకుగా పేర్కొంటారు. భారతీయ రిజర్వ్...