ePaper
More
    HomeతెలంగాణPadmashali Sangham | 8న పద్మశాలి వధూవరుల పరిచయ వేదిక

    Padmashali Sangham | 8న పద్మశాలి వధూవరుల పరిచయ వేదిక

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Padmashali Sangham | నిజామాబాద్ నగరంలోని విజయలక్ష్మి గార్డెన్స్​లో ఈనెల 8న పద్మశాలి వధూవరుల పరిచయ వేదిక నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు దాసరి నర్సింలు పేర్కొన్నారు. గురువారం ఖలీల్​వాడిలో (Khaleelwadi) ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.

    ఇప్పటివరకు ఏడుసార్లు నిర్వహించిన వధూవరుల పరిచయ వేదికకు అనూహ్య స్పందన లభించిందన్నారు. పద్మశాలి కులస్థులు తమ బంధుమిత్రులకు పరిచేయ వేదిక వివరాలు అందజేయాలని సూచించారు. వధూవరుల రిజిస్ట్రేషన్ కోసం ఎలాంటి రుసుము లేదన్నారు. ఈ సమావేశంలో పద్మశాలి వధూవరుల పరిచయ వేదిక ప్రతినిధులు మైసల నారాయణ, బీమర్తి రవి, లోల రాజేందర్ ఆడెపు రాజన్న దిండిగళ్ల శంకర్, దోర్నాల రవి, కోడూరు స్వామి తదితరులు పాల్గొన్నారు.

    More like this

    festivals Special trains | పండుగల వేళ ప్రత్యేక రైళ్లు.. అందుబాటులోకి మరో కొత్త రాజధాని ఎక్స్‌ప్రెస్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: festivals Special trains : దసరా Dussehra, దీపావళి Diwali పండుగల సందర్భంగా భారతీయ రైల్వే...

    RBI land transaction | వామ్మో.. ఎకరం ధర ఏకంగా రూ.800 కోట్లు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RBI land transaction | రిజర్వు బ్యాంకు(ఆర్​బీఐ)ను భారత్​ కేంద్ర బ్యాంకుగా పేర్కొంటారు. భారతీయ రిజర్వ్...

    UPI limit increased | యూపీఐ సేవల్లో కీలక మార్పులు.. పర్సన్ టు మర్చంట్ పరిమితి రూ.10 లక్షలకు పెంపు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: UPI limit increased : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ UPI) సేవల్లో కీలక మార్పులు...