ePaper
More
    HomeజాతీయంPadma awards | రాష్ట్రపతి భవన్​లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం

    Padma awards | రాష్ట్రపతి భవన్​లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Padma awards | పద్మ అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్​లో మొదలైంది. పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేస్తున్నారు. కాగా.. 2025కు గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో తెలుగు వారికి ఏడు అవార్డులు దక్కిన విషయం తెలిసిందే. ఇందులో తెలంగాణ(Telangana)కు రెండు దక్కగా.. ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)కు ఐదు లభించాయి. తెలంగాణ నుంచి ప్రజా వ్యవహారాల విభాగంలో మందకృష్ణకు(పద్మశ్రీ), వైద్య విభాగంలో నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషన్ అవార్డులు వరించాయి.

    సినీ రంగం నుంచి నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్, ఏపీ నుంచి విద్య, సాహిత్యం విభాగంలో కేఎల్ కృష్ణ పద్మశ్రీ, కళారంగంలో నాగఫణి శర్మకు పద్మశ్రీ, విద్య, సాహిత్యం విభాగంలో రాఘవేంద్రచార్యకు పద్మశ్రీ, కళారంగంలో అప్పారావుకు పద్మశ్రీ లభించాయి. కాగా.. ఈ వేడుకకు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు హాజరయ్యారు.

    More like this

    Indian origin man beheaded | అంత కసినా.. అమెరికాలో భారత సంతతి తల నరికి.. విసిరేశాడు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Indian origin man beheaded : అమెరికా America లో ఒళ్లుగగుర్పొడిచే దారుణ ఘటన చోటుచేసుకుంది....

    Lorry hits | జాగింగ్ చేసి ఇంటికి వెళ్తుండగా ఢీ కొన్న లారీ.. ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు.. ఒకరికి సీరియస్

    అక్షరటుడే, కామారెడ్డి : Lorry hits : ఇద్దరు యువకులు రోజూ మాదిరిగానే జాగింగ్ కోసం బయలుదేరారు. జాగింగ్...

    Political crisis in Nepal | నేపాల్‌లో రాజకీయ సంక్షోభం.. మోడీ లాంటి బలమైన నాయకుడిని కోరుకుంటున్న యువత

    Political crisis in Nepal : నేపాల్‌లో Nepal రాజకీయ సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. జెన్‌ జెడ్‌ యువతరం...