HomeUncategorizedOperation Sindoor | పాక్​ మిలటరీ పోస్ట్​ ధ్వంసం.. వీడియో పోస్ట్​ చేసిన భారత ఆర్మీ

Operation Sindoor | పాక్​ మిలటరీ పోస్ట్​ ధ్వంసం.. వీడియో పోస్ట్​ చేసిన భారత ఆర్మీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Operation Sindoor | భారత్​ (india) ఆపరేషన్​ సిందూర్​తో పాక్​లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం (pakistan terror camps detroyed) చేయడంతో దాయదీ దేశం ఉక్కిరి బిక్కిరి అవుతోంది. డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాలతో (drones, missiles and war planes) భారత్​పై దాడులు చేస్తోంది. అంతేగాకుండా నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు జరుపుతోంది. పాకిస్తాన్ సాయుధ దళాలు (Pakistan armed forces) గురువారం అర్ధరాత్రి పశ్చిమ సరిహద్దు వెంబడి డ్రోన్లు, ఇతర మందుగుండు సామగ్రిని ఉపయోగించి దాడులు చేశాయి. దీంతో భారత దళాలు పాక్​ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టాయి (Indian forces repelled pakistan attacks). జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (Line Control in Jammu and Kashmir) వెంబడి పాక్ దళాలు కాల్పుల విరమణను ఉల్లంఘించాయి. దీంతో భారత బలగాలు పాక్​ సైనిక స్థావరాలే లక్ష్యంగా ప్రతిదాడులు చేశాయి. పాక్​ ఆర్మీ పోస్టులను ధ్వంసం (destroyed pakistan army posts) చేశాయి. ఇందుకు సంబంధించిన వీడియోను భారత ఆర్మీ ఎక్స్​లో పోస్టు (indian army post video on x) చేసింది.

Must Read
Related News