Operation Sindoor | ప్రయాణికులకు అలెర్ట్​.. పలు విమానాల రద్దు
Operation Sindoor | ప్రయాణికులకు అలెర్ట్​.. పలు విమానాల రద్దు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Operation Sindoor | ఆపరేషన్​ సిందూర్​ అనంతరం భారత్​ – పాక్​ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం (central government key decision) తీసుకుంది. దేశంలోని 27 విమానాశ్రయాలు తాత్కాలికంగా మూసివేసింది (temporarly 27 airports closed). పాకిస్తాన్​ క్షిపణులతో దాడులు (pakistan missile attack) చేస్తుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ధర్మశాల, సిమ్లా, గ్వాలియర్‌, శ్రీనగర్‌, పాటియాలా, అమృత్‌సర్‌, చండీగఢ్‌ సహా 27 ఎయిర్‌పోర్ట్‌లు మూసి వేసింది (27 airports closed). దీంతో పాటు 430 విమాన సర్వీసులు రద్దు (flight services cancelled) చేసింది. అలాగే ఆయా ఎయిర్​పోర్టుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.