Operation Sindoor | రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​ కీలక సమీక్ష
Operation Sindoor | రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​ కీలక సమీక్ష

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Operation Sindoor | భారత్​– పాక్​ ఉద్రిక్తతల (india-pakistan tension) నేపథ్యంలో రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​సింగ్​ (defence minister rajnath singh) శుక్రవారం అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆపరేషన్​ సిందూర్ (operation sindoor), పాక్​ దాడులు (pakistan attacks), ప్రతిదాడుల గురించి ఆయన సమీక్షించారు. న్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లో జరిగిన ఈ సమావేశంలో (new delhi, south black meeting) రక్షణ సిబ్బంది చీఫ్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ దినేష్ కె త్రిపాఠి, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరిహద్దుల్లో భారత సైన్యం సంసిద్ధత గురించి ఆయన ఆరా తీశారు.