ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిGandhari Police | విద్యుత్​షాక్​తో ఒకరికి గాయాలు.. స్పందించిన పోలీసులు

    Gandhari Police | విద్యుత్​షాక్​తో ఒకరికి గాయాలు.. స్పందించిన పోలీసులు

    Published on

    అక్షరటుడే,గాంధారి:Gandhari Police | విద్యుత్​షాక్​(Electric Shock)తో ఒకరికి గాయాలు కాగా.. పోలీసు​ సిబ్బంది(gandhari police) స్పందించి అతడి ప్రాణాలు కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. గాంధారి మండలంలోని సాయిలు టీ పాయింట్ వద్ద ఉన్న బోరు మోటార్(Boru Motor) వద్ద పరమళ్ల తండాకు చెందిన సక్రం అనే వ్యక్తి నీరు తాగేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి కిందపడ్డాడు.

    వెంటనే స్థానికులు గమనించి పోలీసులకు(Police) సమాచారం అందించగా.. కానిస్టేబుళ్లు కిషన్​గౌడ్​, సందీప్​ స్పందించి బాధితుడు సక్రంను ఆటోలో గాంధారి ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి(Kamareddy Government Hospital)కి తరలించినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. స్పందించిన పోలీసు సిబ్బందిని సీఐ సంతోష్​కుమార్ ci santhosh kumar​ అభినందించారు.

    More like this

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...

    Kammarpalli | ఆదర్శంగా నిలుస్తున్న ఎస్సై అనిల్ రెడ్డి

    అక్షరటుడే, కమ్మర్​పల్లి : Kammarpalli | కమ్మర్​పల్లి ఎస్సై అనిల్ రెడ్డి (SI Anil Reddy) ప్రత్యేకత చాటుకుంటున్నారు....

    Bodhan Traffic Police | బోధన్ ట్రాఫిక్ పోలీసుల సేవలకు హ్యాట్సాఫ్​

    అక్షరటుడే, బోధన్ : Bodhan Traffic Police | బోధన్ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు (traffic police) చేపడుతున్న...