ePaper
More
    Homeక్రైంNizamabad City | రైలు కిందపడి ఒకరి మృతి

    Nizamabad City | రైలు కిందపడి ఒకరి మృతి

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | ప్రమాదవశాత్తు రైలు కిందపడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన నిజామాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని శాంతినగర్ కు చెందిన అబ్దుల్ వాజీద్ (29) రైలులో ప్రయాణిస్తుండగా, అర్సపల్లి గేట్ సమీపంలో ప్రమాదవశాత్తు రైలు నుంచి జారీ పడి మృతి చెందాడు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...