ePaper
More
    HomeతెలంగాణBodhan | తాగునీటి కోసం అధికారుల ఘెరావ్​

    Bodhan | తాగునీటి కోసం అధికారుల ఘెరావ్​

    Published on

    అక్షరటుడే, బోధన్ : Bodhan | వారం రోజులుగా తాగునీరు లేక అల్లాడుతున్నామని బిక్నెల్లి గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించారు. వివరాల్లోకి వెళ్తే.. బోధన్​ మండలం (Bodhan Mandal) బిక్నెల్లి(Biknelli) గ్రామంలో రెండు బోరుమోటార్లు వారంరోజుల క్రితం చెడిపోయాయి. దీంతో తాగునీటికి గ్రామస్థులు అవస్థలు పడ్డారు. అధికారులు ఏమాత్రం స్పందించకపోవడంతో విసిగిపోయిన గ్రామీణులు శనివారం బిక్నెల్లి పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించారు. పంచాయతీ కార్యదర్శిని ఘెరావ్​ చేశారు. తక్షణమే స్పందించి తాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్​ చేశారు.

    More like this

    ACB Raids | ఏసీబీ అధికారుల దూకుడు.. పాఠశాలల్లో తనిఖీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids | ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. నిత్యం దాడులు చేపడుతూ.. అవినీతి...

    Excise Department | మత్తుపదార్థాలు రవాణా చేస్తున్న ఒకరి అరెస్ట్

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Excise Department | అల్ప్రాజోలం రవాణా చేస్తున్న ఒకరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు....

    Mumbai Navy Yard | నేవీ యార్డులో ఆయుధాల చోరీ.. నేవీ కానిస్టేబుల్, అతడి సోదరుడి అరెస్టు

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Mumbai Navy Yard | తెలంగాణకు చెందిన నేవీ కానిస్టేబుల్ (Navy Constable) దొంగ...