October 21 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

October 21 Panchangam | తేదీ (DATE) – అక్టోబరు 21,​ 2025 పంచాంగం (today horoscope) శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa vasu Nama Sasra) విక్రమ సంవత్సరం (Vikrama Sasra) – 2081 పింగళ (Pingala) దక్షిణాయనం (Dakshina yanam) శరత్​ రుతువు (Autumn Season) రోజు (Today) –  మంగళవారం మాసం (Month) – ఆశ్వయుజ పక్షం (Fortnight) – కృష్ణ సూర్యోదయం (Sunrise) – ఉదయం 6:14 AM సూర్యాస్తమయం (Sunset) – సాయంత్రం 5:46 PM నక్షత్రం (Nakshatra) […]

October 21 Panchangam | తేదీ (DATE) – అక్టోబరు 21,​ 2025 పంచాంగం (today horoscope)

  • శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa vasu Nama Sasra)
  • విక్రమ సంవత్సరం (Vikrama Sasra) – 2081 పింగళ (Pingala)
  • దక్షిణాయనం (Dakshina yanam)
  • శరత్​ రుతువు (Autumn Season)
  • రోజు (Today) –  మంగళవారం
  • మాసం (Month) – ఆశ్వయుజ
  • పక్షం (Fortnight) – కృష్ణ
  • సూర్యోదయం (Sunrise) – ఉదయం 6:14 AM
  • సూర్యాస్తమయం (Sunset) – సాయంత్రం 5:46 PM
  • నక్షత్రం (Nakshatra) – చిత్తా 10:53 PM వరకు, తదుపరి స్వాతి
  • తిథి(Thithi) – అమావాస్య 5:56 PM వరకు, తదుపరి పాడ్యమి
  • దుర్ముహూర్తం – 10:46 PM నుంచి 11:35 PM వరకు
  • రాహుకాలం (Rahu kalam) – 2:53 PM నుంచి 4:20 PM వరకు
  • వర్జ్యం (Varjyam) – 5:14 AM నుంచి 7:01 AM వరకు
  • యమగండం (Yama gandam) – 9:07 AM నుంచి 10:34 AM వరకు
  • గుళిక కాలం (Capsule period) – 12:00 PM నుంచి 1:27 PM వరకు
  • అమృత కాలం (Amrut Kalam) – 3:50 PM నుంచి 5:37 PM వరకు
  • బ్రహ్మ ముహూర్తం (Brahma Muhurta) – తెల్లవారుజామున 4:38 AM నుంచి 5:26 AM వరకు
  • అభిజిత్​ ముహూర్తం (Abhijit Muhurtham) – 11:37 AM నుంచి 12:23 PM వరకు

October 21 Panchangam : అభిజిత్​ ముహూర్తం అంటే..

అభిజిత్ ముహూర్తం అంటే విశిష్టత కలిగిన శుభ ముహూర్తంగా పరిగణిస్తారు. ఇది రోజూ సూర్యోదయం – సూర్యాస్తమయం మధ్య కాలంలోని ఒక ప్రత్యేకమైన కాలం.

ఎలాంటి మంచి రోజులు లేని కాలంలో.. శుభ కార్యాలు మొదలు పెట్టేందుకు ఈ అభిజిత్​ ముహూర్తాన్ని శుభ ముహూర్తంగా భావిస్తారు.

Related articles

Holi Special Trains | ప్రయాణికులకు గుడ్​న్యూస్​.. హోలీకి ప్రత్యేక రైళ్లు

హోలీ పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా 1,244 ట్రిప్పులు వేసినట్లు పేర్కొంది.

Turmeric Farmers Protest | నిజామాబాద్​ మార్కెట్​ యార్డ్​లో పసుపు రైతుల ఆందోళన

నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు రైతులు గురువారం ఆందోళన నిర్వహించారు. పసుపు కొనుగోలులో జాప్యం జరుగుతుందంటూ కార్యాలయాన్ని ముట్టడించారు.

Exam Center Security | పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు: ఎస్పీ రాజేష్ చంద్ర

పరీక్ష కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.

TTD Digital Offerings | తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం కొత్త నిర్ణయం.. ‘శ్రీవారి ముడుపు పత్రం’తో డిజిటల్ కానుకల సౌకర్యం

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు డిజిటల్ రూపంలో హుండీ కానుకలు సమర్పించేందుకు టీటీడీ ‘శ్రీవారి ముడుపు పత్రం’ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టనుంది. యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించి ప్రత్యేక పత్రాన్ని హుండీలో వేయే సౌకర్యం కల్పించనుంది.