Lingampet | కోర్టు దిక్కరణ కేసులో నాన్​బెయిలబుల్​ వారెంట్​ జారీ
Lingampet | కోర్టు దిక్కరణ కేసులో నాన్​బెయిలబుల్​ వారెంట్​ జారీ

అక్షరటుడే, ఎల్లారెడ్డి : Lingampet | కోర్టు దిక్కరణ కేసులో ముగ్గురిపై కోర్టు నాన్​బెయిలబుల్​ వారెంట్ non bail warrant​ జారీ చేసినట్లు లింగంపేట ఎస్సై వెంకట్రావ్ limgampet si Venkat Rao ​ తెలిపారు.

మాలోత్​తండాకు చెందిన మాలోత్​ రవి, నల్లమడుగు చిన్నతండాకు చెందిన మాలోత్​ గోపాల్​, ముంబాజీపేట తండాకు చెందిన గుగులోత్​ సురేష్​పై గతంలో కేసులు నమోదు అయ్యాయి. అయితే వారు కోర్టు విచారణకు హాజరు కావడం లేదు. దీంతో కోర్టు ముగ్గురిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వీరందరికీ నాన్ బెయిలబుల్ వారెంట్ ఎగ్జిక్యూట్ చేసి, రిమాండ్​కు పంపినట్లు ఎస్సై తెలిపారు.