ePaper
More
    HomeతెలంగాణNizamabad Excise police | గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్

    Nizamabad Excise police | గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Excise police | గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. ఎక్సైజ్ ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారి సోమిరెడ్డి (Excise Enforcement Officer Somireddy) ఆదేశాల మేరకు శుక్రవారం నగరంలోని షాకీర్ ఫామ్ హౌస్​లో తనిఖీలు నిర్వహించారు.

    ఈ సందర్భంగా గంజాయి అమ్ముతున్న షేక్ షకీల్, దాగే తుకారాంలను పోలీసులు ఎక్సైజ్ సిబ్బంది అరెస్టు చేశారు. మరో నిందితుడు దాగె మధుకర్ పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి 184 గ్రాముల ఎండు గంజాయిని సీజ్ చేశారు. ఎవరైనా గంజాయి, మత్తు పదార్థాలు అమ్మితే 8712658970 నంబరుకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది స్వప్న, రామకుమార్, హమీద్, శివ, ఉత్తమ్, అవినాష్, భోజన్న, విష్ణు, రాజన్న, పాల్గొన్నారు.

    More like this

    September 9 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 9 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 9,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    Free sewing machine training | వెల్లుట్లలో అందుబాటులోకి ఉచిత కుట్టుమిషన్ శిక్షణ.. 50 శాతం సబ్సిడీపై మిషన్​ల అందజేత

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Free sewing machine training : కామారెడ్డి Kamareddy జిల్లా ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల...

    Tirupati-Shirdi train | చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం సానుకూల స్పందన.. ఇకపై నిత్యం తిరుపతి – షిర్డీ రైలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tirupati-Shirdi train | తిరుపతి-షిర్డీ మధ్య నిత్యం ఎక్స్‌ప్రెస్‌​ రైలు నడపాలని ఆంధ్రప్రదేశ్​ Andhra Pradesh...