ePaper
More
    HomeతెలంగాణNizamabad CP | విద్యార్థులు ఇష్టపడి చదవాలి

    Nizamabad CP | విద్యార్థులు ఇష్టపడి చదవాలి

    Published on

    అక్షర టుడే, ఇందూరు: Nizamabad CP | విద్యార్థులు ఇష్టపడి చదవాలని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) సూచించారు.

    ఎంఎస్‌ఆర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ (MSR Charitable Trust) ఆధ్వర్యంలో పది, ఇంటర్‌ ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఆదివారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 11 జిల్లాలకు చెందిన 200 మంది విద్యార్థులకు (students) రూ.15వేల చొప్పున నగదు పురస్కారం అందజేశారు. సీపీ మాట్లాడుతూ.. జీవితంలో ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యాన్ని ఎంచుకోవాలని, దానిని సాధించేవరకు కష్టపడాలని సూచించారు. కార్యక్రమంలో ట్రస్ట్‌ చైర్మన్‌ సాంబశివరెడ్డి, డైరెక్టర్లు ధనుష్‌ రెడ్డి, రాజు రెడ్డి, డాక్టర్‌ అబ్బాపూర్‌ రవి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...