ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Armoor | పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

    Armoor | పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్‌ : Armoor | పట్టణంలోని పద్మశాలి సంఘం (Padmasali Society) ఎన్నికలు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా 8 తర్పల సంఘాలతో ఏర్పడిన పట్టణ సంఘానికి అధ్యక్షుడిగా మ్యాక మోహన్‌ దాస్‌ ఎన్నికయ్యారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా కొక్కుల రమాకాంత్, కోశాధికారిగా బత్తుల భాస్కర్, సర్వ సమాజ్‌ ప్రతినిధిగా కొక్కుల విద్యాసాగర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

    నూతన అధ్యక్షుడు మోహన్‌దాస్‌ మాట్లాడుతూ.. పద్మశాలిల సంక్షేమం కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. నిర్మాణంలో ఉన్న కమ్యూనిటీ భవనం (Community building) పనులు సకాలంలో పూర్తి చేస్తానని అన్నారు. కార్యవర్గం సహకారంతో, అన్ని తర్ప అధ్యక్షుల సలహాదారుల సూచనలతో సంఘ అభివృద్ధికి పాటు పడతానన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ త్రివేణి గంగాధర్, చిట్ల ప్రకాష్, తాళ్ల హరిచరణ్, చౌకే లింగం, అంబళ్ల శ్రీనివాస్, తర్పల అధ్యక్షులు అంబటి, బండి అనంతరావు, చిట్ల యగ్నేష్, రుద్ర రాజేశ్వర్, సైబ సుధాకర్, వేముల ప్రకాష్, సదామస్తుల గణపతి, కొక్కుల రమాకాంత్‌ , కాండీ ధర్మపురి, దాసరి సునీల్, ఆడెపు ప్రభాకర్ పాల్గొన్నారు.

    READ ALSO  Nizamabad Police | ట్రాఫిక్​లో ఇద్దరు సిబ్బందిపై బదిలీ వేటు.. హెడ్​ క్వార్టర్స్​కు అటాచ్.. నెక్ట్స్ ఎవరు..!​

    Latest articles

    Nagpur | భలే కిలేడీ.. ఎనిమిది మంది మగాళ్లను పెళ్లాడి.. తొమ్మిదో పెళ్లి కోసం ప్రయత్నం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Nagpur : పెళ్లికాని ఆస్తి పరులైన యువకులే ఆ కిలేడీ లక్ష్యం. మ్యాట్రిమోనీ వెబ్​సైట్లలో (Matrimony...

    Apple | AI పై భారీగా పెట్టుబడులు : Apple CEO Tim Cook

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Apple సీఈఓ Tim Cook ఇటీవల చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే.. కృత్రిమ మేధ(AI)పై భారీగా పెట్టుబడి...

    ED | ఫేక్​ డాక్యుమెంట్లతో రూ.కోట్లలో బ్యాంకు రుణాలు.. సాయిశ్రీ ఇంజినీర్స్ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై ఈడీ కేసు నమోదు

    అక్షరటుడే, హైదరాబాద్: ED : సాయిశ్రీ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై ఈడీ(Enforcement Directorate)కేసు నమోదు చేసింది. హైదరాబాద్‌కు...

    Bihar | లేడీ కానిస్టేబుల్​పై లైంగిక దాడి..! రెండేళ్లలో మూడు అబార్షన్లు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bihar : తన సహోద్యోగి (colleague) లైంగికంగా వేధింపులకు గురిచేశాడంటూ ఓ మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు...

    More like this

    Nagpur | భలే కిలేడీ.. ఎనిమిది మంది మగాళ్లను పెళ్లాడి.. తొమ్మిదో పెళ్లి కోసం ప్రయత్నం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Nagpur : పెళ్లికాని ఆస్తి పరులైన యువకులే ఆ కిలేడీ లక్ష్యం. మ్యాట్రిమోనీ వెబ్​సైట్లలో (Matrimony...

    Apple | AI పై భారీగా పెట్టుబడులు : Apple CEO Tim Cook

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Apple సీఈఓ Tim Cook ఇటీవల చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే.. కృత్రిమ మేధ(AI)పై భారీగా పెట్టుబడి...

    ED | ఫేక్​ డాక్యుమెంట్లతో రూ.కోట్లలో బ్యాంకు రుణాలు.. సాయిశ్రీ ఇంజినీర్స్ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై ఈడీ కేసు నమోదు

    అక్షరటుడే, హైదరాబాద్: ED : సాయిశ్రీ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై ఈడీ(Enforcement Directorate)కేసు నమోదు చేసింది. హైదరాబాద్‌కు...