ePaper
More
    HomeజాతీయంNEET PG Exam | నీట్‌ పీజీ పరీక్ష తేదీ ఖరారు

    NEET PG Exam | నీట్‌ పీజీ పరీక్ష తేదీ ఖరారు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: NEET PG Exam | సుప్రీంకోర్టు(Supreme Court) తీర్పుతో వాయిదా పడిన నీట్​ పరీక్ష తేదీని నేషనల్​ బోర్డ్​ ఆఫ్​ ఎగ్జామినేషన్​(NBE) ఖరారు చేసింది. ఆగస్టు 3న దేశవ్యాప్తంగా ఒకేసారి నీట్‌ పీజీ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు కూడా ఆగస్టు 3న పరీక్ష నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చింది.

    తొలుత ప్రకటించిన షెడ్యూల్​ ప్రకారం ఈ నెల 15న పరీక్ష జరగాల్సి ఉంది. అయితే రెండు షిఫ్టులలో పరీక్షల నిర్వహణకు ఎన్​బీఈ నిర్ణయించింది. దీనిపై పలువురు సుప్రీంకోర్టు (supreme court)ను ఆశ్రయించారు. రెండు షిఫ్టులతో పరీక్షలు నిర్వహిస్తే.. ఒక షిఫ్టులో వారికి కఠినంగా, మరొక షిఫ్ట్​లో వారికి సులభమైన ప్రశ్నాపత్రం వస్తోందని పలువురు విద్యార్థులు(Students) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై మే 30న విచారణ జరిపిన న్యాయస్థానం ఒకే షిఫ్ట్​లో పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. దీంతో ఎన్​బీఈ పరీక్ష వాయిదా వేసింది. ఆగస్టు 3న ఒకే షిఫ్ట్​లో పరీక్ష నిర్వహిస్తామని తాజాగా ఎన్​బీఈ ప్రకటించింది.

    More like this

    Nepal Govt | నేపాల్‌లో తాత్కాలిక ప్రభుత్వం..? మాజీ సీజే సుశీలా కార్కీని నియమించాలని జెన్ జడ్ పట్టు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Nepal Govt | రెండ్రోజులుగా నిరసనలు, అల్లర్లతో అట్టుడికి పోయిన నేపాల్(Nepal)లో ఇప్పుడిప్పుడి శాంతియుత పరిస్థితులు...

    Diabetes | షుగర్ వ్యాధి పట్ల జాగ్రత్తలు పాటించాలి

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Diabetes | షుగర్ వ్యాధి (Diabetes) పట్ల పలు జాగ్రత్తలు పాటిస్తే ఈ వ్యాధిని...

    Care Degree College | 12న కేర్ డిగ్రీ కళాశాలలో రిక్రూట్​మెంట్ డ్రైవ్

    అక్షరటుడే, ఇందూరు: Care Degree College | నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో ఈనెల 12న రిక్రూట్ మెంట్...