ePaper
More
    HomeతెలంగాణNCC Students | ఎన్​సీసీ విద్యార్థుల ప్లకార్డుల ప్రదర్శన

    NCC Students | ఎన్​సీసీ విద్యార్థుల ప్లకార్డుల ప్రదర్శన

    Published on

    అక్షరటుడే ఇందూరు: NCC Students | జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ మైదానంలో (Polytechnic Ground) ఏర్పాటు చేసిన రైతు సమ్మేళనంలో ఎన్​సీసీ విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) ప్రసంగిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

    ఎంబీబీఎస్​లో (MBBS) ఒక్కశాతం ఎన్​సీసీ కోటా రిజర్వేషన్​ను గతంలో తీసివేశారని పేర్కొన్నారు. తిరిగి రిజర్వేషన్​ కల్పించాలంటూ ఫ్లకార్డులను ప్రదర్శించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని బయటికి పంపించేశారు. ఎన్​సీసీ విద్యార్థులంతా వరంగల్ నుంచి వచ్చినట్లు తెలిసింది.

    More like this

    CP Sai Chaitanya | పోలీస్​ ఇమేజ్​ పెంచేవిధంగా విధులు నిర్వర్తించాలి: సీపీ సాయిచైతన్య

    అక్షరటుడే, బోధన్​: CP Sai Chaitanya | నిజామాబాద్​ కమిషనరేట్​ పరిధిలో పోలీస్​ ఇమేజ్​ను పెంచేవిధంగా సిబ్బంది విధులు...

    Alumni reunion | 14న పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    అక్షరటుడే, భిక్కనూరు: Alumni reunion | మండలంలో జిల్లా పరిషత్​ బాలుర ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం...

    Yellareddy | అటవీ భూముల పరిశీలన

    అక్షర టుడే, ఎల్లారెడ్డి : Yellareddy | మండలంలోని వెల్లుట్ల (Vellutla) శివారులోని హేమగిరి ప్రాంతంలో గల అటవీ...