More
    Homeజిల్లాలునిజామాబాద్​Pension Scheme | పింఛన్లు పెంచాలని ఆందోళన

    Pension Scheme | పింఛన్లు పెంచాలని ఆందోళన

    Published on

    అక్షరటుడే, బోధన్ : Pension Scheme | ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్​ ప్రభుత్వం పింఛన్లను పెంచి ఇవ్వాలని ఎమ్మార్పీఎస్​, వీహెచ్​పీఎస్​ నాయకులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు బోధన్​ తహశీల్దార్​ కార్యాలయం (Tahsildar Office) ఎదుట సోమవారం ధర్నాకు దిగారు.

    ఈ సందర్భంగా వీహెచ్​పీఎస్​ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశి మాట్లాడుతూ.. కాంగ్రెస్​ ప్రభుత్వం (Congress Government) ఎన్నికల ప్రచారంలో భాగంగా పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చిందన్నారు. రెండేళ్లు గడుస్తున్నా హామీని అమలు చేయట్లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా పింఛన్లను పెంచి.. మంజూరు చేయాలని వారు డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీస్​ జిల్లా కార్యదర్శి భూమయ్య, ఎమ్మార్పీఎస్ నాయకులు చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Aarogya Sri | రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్​.. ఎప్పటి నుంచి అంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Aarogya Sri | ఫీజు రీయింబర్స్​మెంట్​ కోసం ఓ వైపు ప్రైవేట్​ కాలేజీలు ప్రభుత్వాన్ని...

    Banswada | ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినికి ఉత్తమ ర్యాంకు

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada | బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల బీజెడ్​సీ పూర్తిచేసిన విద్యార్థిని నిఖిత ఉస్మానియా యూనివర్సిటీ...

    Fee Reimbursement | రీయింబర్స్​మెంట్​ చర్చలపై కీలక ట్విస్ట్​.. కాలేజీల నాణ్యతపై ప్రభుత్వం దృష్టి

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Fee Reimbursement | ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిల కోసం ప్రైవేట్​ కాలేజీలు ప్రభుత్వంపై ఒత్తిడి...