ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Ex Mla Jeevan Reddy | ఎంపీ అర్వింద్​ జాగ్రత్తగా మాట్లాడాలి

    Ex Mla Jeevan Reddy | ఎంపీ అర్వింద్​ జాగ్రత్తగా మాట్లాడాలి

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్‌: Ex Mla Jeevan Reddy | ఎంపీ అర్వింద్​ (MP arvind) జాగ్రత్తగా మాట్లాడాలని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌ రెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మాజీ సీఎం కేసీఆర్ (Former CM KCR), మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితకు (MLc Kavitha) కాళేశ్వరం (Kaleswaram) అవినీతి, లిక్కర్‌ స్కాం, ఫోన్‌ ట్యాపింగ్‌ను అంటగడుతూ.. జైల్లో వేయాలని ఇష్టారాజ్యంగా మాట్లాడడాన్ని ఖండించారు. అర్వింద్​కు నీతి, నిమయాలు లేవన్నారు. ముందుగా ఆయన భాష మార్చుకోవాలని సూచించారు.

    More like this

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...