HomeతెలంగాణMP Arvind | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన ఎంపీ అర్వింద్​

MP Arvind | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన ఎంపీ అర్వింద్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: MP Arvind | ఉపరాష్ట్రపతి (Vice President) ఎన్నికల్లో నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ (MP Arvind) ధర్మపురి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

పార్లమెంట్​లో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్​ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ నుంచి సీపీ రాధాకృష్ణన్​ పోటీ చేయగా.. ఇండి కూటమి నుంచి తెలంగాణకు చెందిన సుదర్శన్​రెడ్డి పోటీ చేశారు. ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్​ ఘన విజయం సాధించారు.

Must Read
Related News