Homeక్రైంHyderabad | బాలుడి ప్రాణం తీసిన దోమల కాయిల్

Hyderabad | బాలుడి ప్రాణం తీసిన దోమల కాయిల్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​ Hyderabad లోని హయత్​నగర్​లో hayat nagar విషాదం చోటు చేసుకుంది. దోమల బెడద తప్పించుకోవడానికి వెలిగించిన దోమల కాయిల్ Mosquito coil​ ఓ బాలుడి ప్రాణం తీసింది. ఇంట్లో దోమలు పొవడానికి కుటుంబీకులు కాయిల్​ వెలిగించి పెట్టారు. అయితే ఆ కాయిల్​ పరుపు మీద పడి గదిలో పొగ వ్యాపించడంతో ఊపిరాడక రెహమాన్‌(4) అనే బాలుడు మృతి చెందాడు. మరో బాలుడు అబ్దుల్‌ (5) పరిస్థితి విషమం కావడంతో కుటుంబ సభ్యులు నీలోఫర్‌ ఆస్పత్రికి Nilofar Hospital తరలించారు.