ePaper
More
    HomeతెలంగాణModi Mann Ki Baat | మోదీ ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

    Modi Mann Ki Baat | మోదీ ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్:Modi Mann Ki Baat | ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని ప్రతిఒక్కరూ వీక్షించి, ఆయన ఆలోచనలను అనుసరించాలని జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి(Palle Gangareddy) అన్నారు. ఆదివారం ఆర్మూర్ పట్టణంలోని బీజేపీ సీనియర్ నాయకుడు లోక భూపతిరెడ్డి నివాసంలో ప్రధాని మోదీ(Prime Minister Modi) ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని వీక్షించారు. కార్యక్రమంలో పార్టీ పట్టణాధ్యక్షుడు బాలు, సీనియర్ నాయకుడు పుప్పల శివరాజ్, ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు, పోశెట్టి, పోల్కం వేణు, ఉదయ్, ఆలూరు మండలాధ్యక్షుడు శ్రీకాంత్, తిరుపతి నాయక్, బీజేవైఎం పట్టణాధ్యక్షుడు ప్రశాంత్, ప్రసన్న గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...