Mlc Kavitha | ఎడపల్లిలో ఎమ్మెల్సీ కవిత పర్యటన

అక్షరటుడే, బోధన్​: Mlc Kavitha | ఎడపల్లి మండలంలో ఎమ్మెల్సీ కవిత శనివారం పర్యటించారు. కుర్నాపల్లి గ్రామ మాజీ సర్పంచ్​ రవీందర్​ గౌడ్​ మనవడి బారసాల కార్యక్రమానికి కవిత హాజరయ్యారు. అలాగే ఇటీవల జాగృతి నాయకుడు రంజిత్​ వివాహం కాగా.. అతడికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జాగృతి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అక్షరటుడే, బోధన్​: Mlc Kavitha | ఎడపల్లి మండలంలో ఎమ్మెల్సీ కవిత శనివారం పర్యటించారు. కుర్నాపల్లి గ్రామ మాజీ సర్పంచ్​ రవీందర్​ గౌడ్​ మనవడి బారసాల కార్యక్రమానికి కవిత హాజరయ్యారు. అలాగే ఇటీవల జాగృతి నాయకుడు రంజిత్​ వివాహం కాగా.. అతడికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జాగృతి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

GeoSpy AI | లొకేషన్‌తో పనిలేకుండా ఫొటో అడ్రస్ పట్టేస్తుంది

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: GeoSpy AI | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence - AI) వినియోగం పెరిగాక ప్రతి విషయం తెలుసుకోవడంలో స్పష్టత మరింత...

TGSRTC app ticket booking | ప్రయాణికులకు గుడ్​న్యూస్​.. యాప్​లో ఆర్టీసీ బస్సు టికెట్లు బుక్​ చేసుకోవచ్చు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TGSRTC app ticket booking | ఆర్టీసీ బస్సుల్లో యాప్​ ద్వారా టికెట్లు బుక్​ చేసుకునే విధానాన్ని ప్రభుత్వం ప్రవేశ...

HYDRAA land protection | రూ.100 కోట్ల పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతంది. వందల కోట్ల విలువైన ప్రభుత్వ,...

Congress Warning to Rakesh | రాకేష్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో..: కాంగ్రెస్ నాయకుల హెచ్చరిక

ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు.