ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​MLC Kavitha | టీటీడీ ఛైర్మన్​ను కలిసిన ఎమ్మెల్సీ కవిత

    MLC Kavitha | టీటీడీ ఛైర్మన్​ను కలిసిన ఎమ్మెల్సీ కవిత

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: MLC Kavitha | తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడు(TTD Chairman BR Naidu)తో ఎమ్మెల్సీ కవిత గురువారం భేటీ అయ్యారు. తిరుపతి హతిరామ్ బావాజీ మఠం(Tirupati Hathiram Bawaji Math)లో తెలుగు రాష్ట్రాలకు చెందిన బంజారా పీఠాధిపతులకు పూజలు చేసే అవకాశం కల్పించాలని ఆమె కోరారు.

    ఈ మేరకు తెలంగాణ(Telangana)లోని వివిధ బంజారా పీఠాధిపతులతో కలిసి బీఆర్ నాయుడుకు వినతి పత్రం అందించారు. ఈ నెల 30న హతిరామ్ బావాజీ జయంతి సందర్భంగా బంజారా (సుగాలి, లంబాడీ) పీఠాధిపతులు, పూజారులకు మఠంలో ప్రత్యేకంగా పూజలు చేసే అవకాశం కల్పించడంతో పాటు నైవేద్యం సమర్పించడానికి ఏర్పాట్లు చేయాలని కోరారు. ఇందుకు టీటీడీ ఛైర్మన్​ సానుకూలంగా స్పందించినట్లు కవిత(MLC Kavitha) తెలిపారు. బంజారా పిఠాధిపతులకు హతిరామ్ బావాజీ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు చేయడానికి, నైవేద్యం సమర్పించడానికి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...