ePaper
More
    HomeతెలంగాణMla Rakesh Reddy | కాంగ్రెస్​ ప్రభుత్వానిది అసమర్థ పాలన

    Mla Rakesh Reddy | కాంగ్రెస్​ ప్రభుత్వానిది అసమర్థ పాలన

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్: Mla Rakesh reddy | అకాల వర్షాలకు ధాన్యం తడిసి రైతులు గోస పడుతున్నా.. పట్టించుకోని అసమర్థ ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు.

    ఆదివారం తన క్యాంప్​ కార్యాలయంలో మాట్లాడారు. రైతు భరోసా (Raithu Bharosa), రుణమాఫీ, రైతు భరోసా సక్రమంగా అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు. అందాల పోటీలపై (Beauty contest) ఉన్న శ్రద్ధ, రైతులపై లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు మేలు చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా పని చేయడం లేదన్నారు. సీనియర్ మంత్రులు ఉన్నా.. పాలనచేత కావట్లేదన్నారు. ఇకనైనా ప్రభుత్వం మాటలు మాని చేతల్లో చూపించాలన్నారు. సమావేశంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ పాలేపు రాజు, పట్టణ అధ్యక్షుడు బాలు, శ్రీనివాస్, అనిల్, రంగన్న, తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Revanth meet Nirmala | విద్యా రంగంలో మార్పుల ప్రయత్నానికి మద్దతు ఇవ్వరూ.. నిర్మలా సీతారామన్​ను కోరిన రేవంత్​

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌కృషికి...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...

    Kamareddy | తల్లికి తలకొరివి పెట్టేందుకు కొడుకు వస్తే వెళ్లగొట్టిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..?

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇరవై ఏళ్ల క్రితం...