HomeతెలంగాణMLA Paidi Rakesh Reddy | కొనుగోలు కేంద్రాల్లోని సమస్యలను పరిష్కరించాలి

MLA Paidi Rakesh Reddy | కొనుగోలు కేంద్రాల్లోని సమస్యలను పరిష్కరించాలి

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్: MLA Paidi Rakesh Reddy | కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమస్యలను పరిష్కరించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి (MLA Paidi Rakesh Reddy) అధికారులను ఆదేశించారు. మాక్లూర్​(Makloor) మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని (Paddy Center) మంగళవారం తనిఖీ చేశారు. అనంతరం ఆయన అధికారులతో మాట్లాడుతూ హమాలీల కొరతను వెంటనే తీర్చాలని.. ధాన్యాన్ని వెనువెంటనే తూకాలు వేసి రైస్ మిల్లులకు పంపాలని ఆదేశించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్​ కిరణ్(Additional Collector Kiran)​, బీజేపీ నాయకులు రైతులు ఉన్నారు.