Homeజిల్లాలుకామారెడ్డిMla Madan Mohan | కేంద్రమంత్రి సల్మాన్ ఖుర్షీద్​ను కలిసిన ఎమ్మెల్యే మదన్​ మోహన్​

Mla Madan Mohan | కేంద్రమంత్రి సల్మాన్ ఖుర్షీద్​ను కలిసిన ఎమ్మెల్యే మదన్​ మోహన్​

కేంద్ర మాజీ మంత్రి సల్మాన్​ ఖుర్షీద్​ను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఆదివారం సాదరంగా ఆహ్వానించారు. ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్​ రావుతో కలిసి హైదరాబాద్​లో ఆయనను కలిశారు.

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Mla Madan Mohan | దేశవ్యాప్తంగా కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో సంఘటన్​ సద్భావన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ మేరకు హైదరాబాద్​లో జరిగే సంఘటన్​ కార్యక్రమానికి మాజీ కేంద్రమంత్రి సల్మాన్​ ఖుర్షీద్(Union Minister Salman Khurshid)​​ హాజరయ్యేందుకు వచ్చారు.

ఆయనను ఎల్లారెడ్డి(Yellareddy) ఎమ్మెల్యే ఆదివారం సాదరంగా ఆహ్వానించారు. ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్​ రావుతో కలిసి స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మదన్​ మోహన్​ సీఎం రేవంత్​రెడ్డి (cm revanth reddy), పీసీసీ చీఫ్​ బొమ్మ మహేష్​కుమార్​ గౌడ్​, మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డితో కలిసి సంఘటన్​ కార్యక్రమంలో పాల్గొన్నారు.