ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిMla Madan Mohan Rao | ఆలయ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం

    Mla Madan Mohan Rao | ఆలయ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం

    Published on

    అక్షరటుడే, గాంధారి:Mla Madan Mohan Rao | మండల కేంద్రంలోని నారాయణగిరి కొండపై నూతనంగా మార్కండేయ మందిరం(Markandeya Temple Gandhari) నిర్మించారు. మే 12,13,14 తేదీల్లో ఆలయ ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు.

    మూడ్రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు హాజరు కావాలని ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావును mla madan Mohan Rao ఆలయ కమిటీ సభ్యులు కోరారు. మంగళవారం ఆయన నివాసంలో కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ సంజీవ్‌ యాదవ్, సహకార సంఘం ఛైర్మన్‌ సాయికుమార్, పద్మశాలి కులస్థులు పాల్గొన్నారు.

    More like this

    Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించాలి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్(Deputy Collectors Promotion)​ కల్పించాలని ట్రెసా...

    Hydraa | ‘వర్టెక్స్’​ భూ వివాదం.. హైడ్రా కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | ప్రైవేటు భూములకు సంబంధించిన వివాదాల జోలికి వెళ్ల‌మ‌ని హైడ్రా మ‌రో సారి...

    Lavanya Tripathi | పండంటి బిడ్డకు జ‌న్మనిచ్చిన లావ‌ణ్య త్రిపాఠి.. మెగా వార‌సుడు రావ‌డంతో సందడే సంద‌డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Lavanya Tripathi | మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు, మెగా హీరో వరుణ్ తేజ్...