Minister Ponguleti | జిల్లాకు చేరుకున్న మంత్రి పొంగులేటి

అక్షరటుడే, ఎల్లారెడ్డి:Minister Ponguleti | రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి ఎల్లారెడ్డి(Yella Reddy)కి చేరుకున్నారు. భూభారతి పైలెట్​ ప్రాజెక్ట్(Bhubharati Pilot Project)​గా లింగంపేట మండలాన్ని ప్రభుత్వం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మండలంలోని షెట్​పల్లిలో నిర్వహిస్తున్న భూభారతి(Bhubharati) సదస్సుకు ఆయన హాజరయ్యారు. సదస్సులో ఎంపీ సురేశ్​షెట్కార్​, ఎమ్మెల్యే మదన్​మోహన్​ రావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అక్షరటుడే, ఎల్లారెడ్డి:Minister Ponguleti | రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి ఎల్లారెడ్డి(Yella Reddy)కి చేరుకున్నారు. భూభారతి పైలెట్​ ప్రాజెక్ట్(Bhubharati Pilot Project)​గా లింగంపేట మండలాన్ని ప్రభుత్వం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మండలంలోని షెట్​పల్లిలో నిర్వహిస్తున్న భూభారతి(Bhubharati) సదస్సుకు ఆయన హాజరయ్యారు. సదస్సులో ఎంపీ సురేశ్​షెట్కార్​, ఎమ్మెల్యే మదన్​మోహన్​ రావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related articles

CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డికి మరో అరుదైన గౌరవం.. హార్వర్డ్​లో ప్రసంగించే అవకాశం!

అక్షరటుడే, హైదరాబాద్​: CM Revanth Reddy | తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Telangana Chief Minister Revanth Reddy కి అంతర్జాతీయ...

The Wedding of VIROSH : పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించిన విజయ్-రష్మిక.. ఎప్పుడంటే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: The Wedding of VIROSH | టాలివుడ్​ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక ఎట్టకేలకు తమ వివాహ బంధం వేడుకను ప్రకటించారు....

Flag march | బాన్సువాడలో ఫ్లాగ్​ మార్చ్​.. 19 మంది నిందితుల అరెస్టు

అక్షరటుడే, బాన్సువాడ: Flag march | కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను జిల్లా పోలీస్...

Hydraa Commissioner Ranganath | రూ.70 వేల కోట్లకు పైగా విలువైన 1,350 ఎకరాల స్థలాలను రక్షించాం : హైడ్రా కమిషనర్​ రంగనాథ్​

అక్షరటుడే, హైదరాబాద్​: Hydraa Commissioner Ranganath | గ్రేటర్​ హైదరాబాద్​లో ఇప్పటివరకు దాదాపు 1,350 ఎకరాల స్థలాలను కబ్జాదారుల కోరల నుంచి కాపాడినట్లు హైడ్రా కమిషనర్...