ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిMohammedNagar | మెనూ ప్రకారం భోజనం అందించాలి

    MohammedNagar | మెనూ ప్రకారం భోజనం అందించాలి

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్: Mohammed Nagar | ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని మహమ్మద్‌ నగర్‌ ఎంఈవో అమర్‌సింగ్‌ (MEO Amar Singh) అన్నారు. మండలకేంద్రంలోని జెడ్పీ హైస్కూల్‌లో (ZP High School) మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. విద్యార్థులకు వారానికి మూడుసార్లు కోడిగుడ్డు అందించాలని, భోజనశాల పరిసరాలు శుభ్రంగా ఉంచాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం మధుసూదన్‌ రాజ్‌ పాల్గొన్నారు.

    READ ALSO  Vice President Dhankhar | భాష మ‌న‌ల్ని విభ‌జించ‌లేదు.. ఏకం చేస్తుంద‌న్న ఉప రాష్ట్ర‌ప‌తి ధ‌న్‌ఖ‌డ్‌

    Latest articles

    Sirikonda | అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి

    అక్షరటుడే, ఇందల్వాయి: Sirikonda | సిరికొండ మండలంలోని మైలారం శివారులో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు....

    Bharosa Center | మహిళలు, పిల్లలకు అండగా భరోసా కేంద్రం: సీపీ

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Bharosa Center | బాధిత మహిళలకు, పిల్లలకు అండగా భరోసా కేంద్రం పనిచేస్తుందని సీపీ...

    Case on PAYTM | పేటీఎంపై కేసు నమోదు.. ఎందుకో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Case on PAYTM | ప్రముఖ డిజిటల్​ చెల్లింపుల కంపెనీ పేటీఎం (paytm), దాని...

    Samagra Siksha | సమగ్ర శిక్ష ఉద్యోగులను బదిలీ చేయాలి

    అక్షరటుడే, కామారెడ్డి: Samagra Siksha | సమగ్రశిక్షలో ఏళ్ల తరబడి ఒకేచోట పనిచేస్తున్న ఉద్యోగులను బదిలీ చేయాలని సమగ్ర...

    More like this

    Sirikonda | అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి

    అక్షరటుడే, ఇందల్వాయి: Sirikonda | సిరికొండ మండలంలోని మైలారం శివారులో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు....

    Bharosa Center | మహిళలు, పిల్లలకు అండగా భరోసా కేంద్రం: సీపీ

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Bharosa Center | బాధిత మహిళలకు, పిల్లలకు అండగా భరోసా కేంద్రం పనిచేస్తుందని సీపీ...

    Case on PAYTM | పేటీఎంపై కేసు నమోదు.. ఎందుకో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Case on PAYTM | ప్రముఖ డిజిటల్​ చెల్లింపుల కంపెనీ పేటీఎం (paytm), దాని...