ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిMohammedNagar | మెనూ ప్రకారం భోజనం అందించాలి

    MohammedNagar | మెనూ ప్రకారం భోజనం అందించాలి

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్: Mohammed Nagar | ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని మహమ్మద్‌ నగర్‌ ఎంఈవో అమర్‌సింగ్‌ (MEO Amar Singh) అన్నారు. మండలకేంద్రంలోని జెడ్పీ హైస్కూల్‌లో (ZP High School) మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. విద్యార్థులకు వారానికి మూడుసార్లు కోడిగుడ్డు అందించాలని, భోజనశాల పరిసరాలు శుభ్రంగా ఉంచాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం మధుసూదన్‌ రాజ్‌ పాల్గొన్నారు.

    More like this

    Hydraa | 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను హైడ్రా అధికారులు కాపాడున్నారు....

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...