ePaper
More
    HomeజాతీయంEncounter | కర్రెగుట్టలలో భారీ ఎన్​కౌంటర్​.. 28 మంది మావోయిస్టుల మృతి

    Encounter | కర్రెగుట్టలలో భారీ ఎన్​కౌంటర్​.. 28 మంది మావోయిస్టుల మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : తెలంగాణ – ఛత్తీస్​గఢ్​ సరిహద్దులోని ములుగు(Mulugu) జిల్లా వెంకటాపురం సమీపంలో గల కర్రెగుట్ట(Karregutta)ల్లో భద్రతా బలగాల కూంబింగ్​ ఐదు రోజులుగా కొనసాగుతూనే ఉంది. ఆపరేషన్​ కర్రెగుట్టలు పేరుతో బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి.

    ఈ అడవుల్లో వెయ్యి మంది మావోయిస్టులు(Maoists) ఉన్నారనే సమాచారం మేరకు కూంబింగ్(combing)​ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్‌ వైపున అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య భారీ ఎన్​కౌంటర్​(Encounter) చోటు చేసుకుంది. ఈ ఎన్​కౌంటర్​లో 28 మంది మావోయిస్టులు మృతి చెందారు. కూంబింగ్‌ ఆపాలని ఇప్పటికే మావోయిస్టులు విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో తాము చర్చలకు సిద్ధమని ప్రకటించారు.

    More like this

    Kamareddy | ఊపిరితిత్తులలో ఇరుక్కున్న శనగ గింజ.. చికిత్స చేసి తొలగించిన వైద్యులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని శ్వాస చెస్ట్ అండ్ జనరల్ ఆస్పత్రిలో (Swasah Chest and General...

    Minister Nitin Gadkari | వరద సాయం అందించి కామారెడ్డిని ఆదుకోండి

    అక్షరటుడే, కామారెడ్డి: Minister Nitin Gadkari | భారీ వర్షాలు కామారెడ్డి నియోజకవర్గాన్ని (Kamareddy constituency) అతలాకుతలం చేశాయి....

    Nepal | నేపాల్‌ లో విధ్వంసం.. అధ్యక్షుడు, ప్రధాని ఇళ్లకు నిప్పు.. పలువురు మంత్రులపై దాడి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal | నేపాల్‌ లో రెండోరోజూ విధ్వంసకాండ కొనసాగింది. యువత ఆందోళనలతో హిమాయల దేశం...