Homeజిల్లాలునిజామాబాద్​Kammarpally | మార్కెట్ కమిటీ ఛైర్మన్​కు పరామర్శ

Kammarpally | మార్కెట్ కమిటీ ఛైర్మన్​కు పరామర్శ

కమ్మర్​పల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ పాలెం నర్సయ్య ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. దీంతో జిల్లా కాంగ్రెస్​ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్​ రెడ్డి ఆయనను పరామర్శించారు.

- Advertisement -

అక్షరటుడే, కమ్మర్​పల్లి: Kammarpally | కమ్మర్​పల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ పాలెం నర్సయ్య (Market Committee Chairman Palem Narsayya) అనారోగ్యానికి గురై కొన్నాళ్లుగా చికిత్స పొందుతున్నాడు. సమాచారం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి (Manala Mohan Reddy) శనివారం కమ్మర్​పల్లికి వెళ్లారు.

చికిత్స చేయించుకుని కోలుకుంటున్న పాలెపు నర్సయ్యను పరామర్శించారు. ఆయన వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సుంకెట రవి ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.