ePaper
More
    HomeతెలంగాణPromotions | వైద్యారోగ్య శాఖలో పలువురికి పదోన్నతులు

    Promotions | వైద్యారోగ్య శాఖలో పలువురికి పదోన్నతులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Promotions | వైద్యారోగ్య శాఖ(Health Department)లో పలువురికి పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పలువురు ప్రొఫెసర్లకు(Professors) మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్(Medical College Principal), టీచింగ్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్‌తో సహా మెడికల్ ఎడ్యుకేషన్(Medical Education) అదనపు డైరెక్టర్‌గా తాత్కాలిక పదోన్నతికి కల్పించింది. ఈ మేరకు వైద్యారోగ్య కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూ(Health Secretary Christina Z. Chongtu) మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 44 మందికి ప్రమోషన్​ కల్పించింది. ప్రభుత్వ వైద్య కాలేజీల ప్రిన్సిపాల్స్​గా, జిల్లా జనరల్​ ఆస్పత్రుల సూపరింటెండెంట్​లుగా పదోన్నతి కల్పించింది. పదోన్నతి పొందిన వారు సంబంధిత పోస్టులతో 15 రోజుల్లో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే ఈ పోస్టుల నుంచి ఎప్పుడైనా తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉందని పేర్కొంది.

    Read all the Latest News on Aksharatoday.in

    More like this

    Nizamabad City | గాయత్రి నగర్‌లో స్వచ్ఛభారత్

    అక్షర టుడే, వెబ్ డెస్క్: Nizamabad City | నగరంలోని గాయత్రి నగర్ అంగన్వాడి కేంద్రంలో బుధవారం స్వచ్ఛభారత్...

    Nizamabad KFC | కేఎఫ్​సీలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad KFC | రెండు రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని వేణుమాల్​లో (Venu Mall) గల...

    Stock Markets | ఐటీలో కొనసాగిన జోరు.. లాభాలతో ముగిసిన సూచీలు

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Stock Markets | భారత్‌, యూఎస్‌ల మధ్య ట్రేడ్‌ డీల్‌(Trade deal) వైపు అడుగులు...