అక్షరటుడే, ఇందల్వాయి: Indalwai | రైలుకింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిర్నాపల్లి–ఇందల్వాయి రైల్వేస్టేషన్ల మధ్య ఆదివారం చోటు చేసుకుంది.
రైల్వే ఎస్సై సాయిరెడ్డి (Railway SI Sai Reddy) తెలిపిన వివరాల ప్రకారం.. గన్నారం (Gannram) గ్రామానికి చెందిన ఎడ్లరవి (45) సిర్నాపల్లి(Sirnapally)–ఇందల్వాయి రైల్వేస్టేషన్ల మధ్య రైతుల కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వ్యక్తిగత కారణాలతో ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. మృతుడికి భార్యా ఇద్దరు కుమారులు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.