More
    Homeజిల్లాలునిజామాబాద్​Indalwai | రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

    Indalwai | రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

    Published on

    అక్షరటుడే, ఇందల్వాయి: Indalwai | రైలుకింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిర్నాపల్లి–ఇందల్వాయి రైల్వేస్టేషన్ల మధ్య ఆదివారం చోటు చేసుకుంది.

    రైల్వే ఎస్సై సాయిరెడ్డి (Railway SI Sai Reddy) తెలిపిన వివరాల ప్రకారం.. గన్నారం (Gannram) గ్రామానికి చెందిన ఎడ్లరవి (45) సిర్నాపల్లి(Sirnapally)–ఇందల్వాయి రైల్వేస్టేషన్​ల మధ్య రైతుల కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వ్యక్తిగత కారణాలతో ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. మృతుడికి భార్యా ఇద్దరు కుమారులు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    More like this

    Padmashali Sangham | రసవత్తరంగా పద్మశాలి వసతిగృహం ఎన్నికలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Padmashali Sangham | నగరంలోని పద్మశాలి విద్యార్థి వసతిగృహం ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి. నగరంలోని...

    Lok Adalat | జాతీయ మెగా లోక్​ అదాలత్​లో జిల్లాకు నాల్గో స్థానం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Lok Adalat | జాతీయ లోక్ అదాలత్​లో కేసుల పరిష్కారంలో రాష్ట్రంలో నిజామాబాద్​ జిల్లా...

    Bihar Elections | మ‌హాఘ‌ట్ బంధ‌న్‌లో చీలిక‌?.. అన్ని స్థానాల్లో పోటీ చేస్తామ‌న్న తేజ‌స్వీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bihar Elections | బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెలుపొందాల‌ని భావిస్తున్న విప‌క్ష...