Pm modi and Mallikarjun kharge
Mallikarjun kharge | ప్రధాని మోదీకి మల్లికార్జున ఖర్గే లేఖ

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Mallikarjun kharge | ప్రధాని నరేంద్ర మోదీ(Pm Modi)కి కాంగ్రెస్​ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun kharge) లేఖ రాశారు. పార్లమెంట్​ ప్రత్యేక సమావేశాలు(Parliament Special sessions) ఏర్పాటు చేయాలని కోరారు. పహల్​గామ్​ ఉగ్రదాడి, ఆపరేషన్​ సిందూర్​తో పాటు తాజా పరిస్థితులపై చర్చించేందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కోరారు. తన అభ్యర్థనపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందిస్తారని తనకు నమ్మకం ఉందని పేర్కొన్నారు.